ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 8:07 PM IST

ETV Bharat / state

నిరాడంబరంగా చెన్నకేశవ స్వామి కల్యాణం

లాక్​డౌన్​తో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు మూతపడ్డాయి. అనంతపురం జిల్లా ధర్మవరంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణాన్ని పరిమిత సంఖ్యలో అర్చకుల మధ్య నిర్వహించారు.

dharmavam sreelaxmi chennakeshava swamy kalyanam in ananthapuram district
నిరాడంబరంగా చెన్నకేశవ స్వామి కల్యాణం

అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రసిద్ధి గాంచిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామివారి కల్యాణాన్ని నిరాడంబరంగా పూర్తి చేశారు. లాక్​డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో అర్చకుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details