అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారికి బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు బంగారు గొలుసును బహుకరించారు. సుమారు రూ.3,19,000 విలువైన ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందచేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాతకు ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.
కదిరి లక్ష్మీనరసింహ స్వామికి బంగారు గొలుసు బహుకరణ - ananthapuram latest news
అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు... బంగారు గొలుసును బహుకరించారు. దాతకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందించారు.
![కదిరి లక్ష్మీనరసింహ స్వామికి బంగారు గొలుసు బహుకరణ ఆలయ అధికారులకు గొలుసును అందిస్తున్న భక్తుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9756251-817-9756251-1607025464008.jpg)
ఆలయ అధికారులకు గొలుసును అందిస్తున్న భక్తుడు