ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2020, 8:48 PM IST

ETV Bharat / state

ధర్మవరంలో వాణిజ్య సముదాయ భవనాల కూల్చివేత

ధర్మవరంలోని పాండురంగస్వామి దేవాలయ ఆవరణలోని వాణిజ్య సముదాయ భవనాలకు ఓ వ్యక్తి కూల్చివేశాడు. ఆ స్థలం తనదేనని స్పష్టం చేశాడు.

Demolition of commercial complex buildings in dharmavaram
ధర్మవరంలో వాణిజ్య సముదాయాల భవనాల కూల్చివేత

ధర్మవరంలో వాణిజ్య సముదాయాల భవనాల కూల్చివేత

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయ ఆవరణలో ఉన్న వాణిజ్య సముదాయాల భవనాలను ఓ వ్యక్తి కూల్చివేశాడు. ఆ స్థలం తనదేనంటూ లోకేష్ అనే వ్యక్తి ఈ తతంగానికి పూనుకున్నాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. లోకేష్​ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ధర్మవరం పట్టణ సిఐ కరుణాకర్ తెలిపారు. భవనాలు కూల్చివేయడం వల్ల ఆ సముదాయంలో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నవారు రోడ్డున పడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details