ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 19, 2020, 9:23 AM IST

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అడవి గొల్లపల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక చనిపోయింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు జింకకు పోస్టుమార్టం చేయించి ఖననం చేశారు.

deer died in anantapur dst due to vehicle dashed
deer died in anantapur dst due to vehicle dashed

గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో జింక మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి సమీపంలో జరిగింది. అడవి గొల్లపల్లి సమీపంలోని ఒక కల్వర్ట్ ప్రాంతంలో జింక మృతి చెందినట్లు గ్రామస్థులు అటవీశాఖ అధికారుకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు జింకకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయించారు.

ABOUT THE AUTHOR

...view details