ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి - ananthapuram district latest road accident news

అనంతపురం జిల్లా జమ్మలబండలో గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి జింక మృతి చెందింది. అటవీ అధికారులు గుర్తించి జింక కళేబరాన్ని ఖననం చేశారు.

deer died in an road accident in ananthapur district
రోడ్డు ప్రమాదం మృతి చెందిన జింక

By

Published : Jun 25, 2020, 10:08 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం జమ్మలబండలో జరిగింది. అటవీ ప్రాంతం మధ్యలో ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహన రాకపోకల రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. జింక కళేబరాన్ని అటవీ అధికారులు ఖననం చేశారు. వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా వలయాలను ఏర్పాటు చేయాలని వన్య ప్రాణి ప్రేమికులు అధికారులు కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details