ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ కిట్ పేరుతో పేదలకు సరకులు పంపిణీ - కదిరిలో నిత్యావసరాలు పంపిణీ

నాలుగు నెలలుగా ఉపాధి లేక ఆదాయం కోల్పోయి జీవనానికి ఇబ్బందులు పడుతున్న పేదలను పలువురు ఆదుకుంటున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నేత దేవానంద్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సరకులు పంపిణీ చేశారు.

daily needs distribute in kadiri ananthapuram district
కదిరిలో నిత్యావసరాలు పంపిణీ

By

Published : Jul 13, 2020, 10:51 AM IST

కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు భాజపా సీనియర్ నాయకులు దేవానంద్ నిత్యావసర సరకులు అందజేశారు. మోదీ కిట్ పేరుతో అనంతపురం జిల్లా కదిరిలోని పేదలకు వీటిని పంపిణీ చేశారు. 4 నెలలుగా పనుల్లేక ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details