అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు నదులు, వాగులు, పొంగి.. చెరువులకు నీరు చేరాయి.
కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు గ్రామంలో రైతు మంజునాథకు చెందిన 250కి పైగా అరటి చెట్లు ఈదురు గాలులు వర్షానికి నేలమట్టమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న అరటి చెట్లు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.