అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని నవోదయకాలనీ సమీపంలో ఉన్న హిందు స్మశాన వాటిక, హౌసింగ్ బోర్డు కాలనీలోనూ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బుకీల నుంచి రూ.4 లక్షల 21 వేలు, 3 చరవాణిలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో 11 మంది నుంచి 8వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు - క్రికెట్ బెట్టింగ్
అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు.
![అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3272022-97-3272022-1557760995696.jpg)
అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
ఇవి చదవండి...క్రికెట్ బెట్టింగ్ ముఠాల అరెస్టు - నగదు స్వాధీనం