ఇదీ చదవండి:
ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేస్తున్నారని సీపీఎం నిరసన
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా ఆలస్యం చేస్తున్నారని సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పట్టాలు పంపిణీ చేసి.. ఉరవకొండలో పేద ప్రజలకు పంపిణీ చేయకుండా.. నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ నిరసన