ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధర్మవరంలో సీపీఐ నాయకులు ధర్నా

By

Published : Nov 20, 2020, 3:43 PM IST

ధర్మవరంలోని పాండురంగ స్వామి ఆలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. శంకరాపురం కాలనీలో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న గృహాలను తొలగించాలని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ...నిరసనకు దిగారు.

CPI leaders protest for land issue
ధర్మవరంలో సీపీఐ నాయకులు ధర్నా

అనంతపురం జిల్లా ధర్మవరం పాండురంగ స్వామి ఆలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. స్థానిక శంకరాపురం కాలనీలో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న గృహాలను తొలగించాలని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ...నిరసనకు దిగారు. రాజకీయ నాయకులతో ఆలయ ఈవో కుమ్మక్కై పేదల ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు .

ABOUT THE AUTHOR

...view details