రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం కేటాయించిన 1150 కోట్ల బడ్జెట్ను 20 వేలలోపు మొత్తం ఉన్న బాధితులకు వెంటనే చెల్లింపులు చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం పెద్దఎత్తున కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని, కావున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ నేతలు విమర్శలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించాలి: సీపీఐ - agri gold
అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు కోరారు. అనంతపురం జిల్లాలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
![అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించాలి: సీపీఐ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4184202-385-4184202-1566273277922.jpg)
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సమాావేశం నిర్వహించిన సీపీఐ
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సమాావేశం నిర్వహించిన సీపీఐ
ఇదీ చూడండి: మరికాసేపట్లో జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-2