ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంక్ సిబ్బందికి కరోనా పాజిటివ్... బ్యాంక్​ని మూసివేసిన అధికారులు - Corona positive for bank staff..Officials closed the bank

అనంతపురం జిల్లా నార్పల మండలంలో కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు బ్యాంక్ ను మూసివేశారు.

Corona positive for bank staff..Officials closed the bank
బ్యాంక్ సిబ్బందికి కరోనా పాజిటివ్..బ్యాంక్ ని మూసివేసిన అధికారులు

By

Published : Jul 30, 2020, 6:59 PM IST

అనంతపురం జిల్లా నార్పల మండలంలో కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు బ్యాంక్ ను మూసివేశారు.

నార్పల మండలంలో కరోనా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చారు.

ఇవీ చదవండి:కళ్యాణదుర్గంలో జోగినీలకు నిత్యవసరాలను పంపిణి చేసిన కలెక్టర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details