ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ బిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆందోళన - ananthapur district latestnews

అనంతపురం నగరంలోని స్నేహలత ఆసుపత్రిలో తాటిచెర్లకు చెందిన రాము, లక్ష్మీదేవిల కుమారుడు అనారోగ్యంతో నెల రోజుల కిందట ఆస్పత్రిలో చేరారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు చనిపోయడంటూ ఆందోళన చేపట్టారు.

Concern that the baby died due to medical negligence
వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడని ఆందోళన

By

Published : Dec 16, 2020, 8:03 PM IST

అనంతపురం నగరంలోని స్నేహలత ఆసుపత్రిలో తాటిచెర్లకు చెందిన రాము, లక్ష్మీదేవిల కుమారుడు అనారోగ్యంతో నెల రోజుల కిందట ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. పచ్చకామెర్లు అధికమై పాలు తాగటంతో అవి ఊపిరితిత్తుల్లోకి చేరి మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'బొడికొండకు గ్రానైట్ అనుమతులు రద్దు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details