ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు' - case against pawan kalyan in anatapuram

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్​లో పలువురు న్యాయవాదులు జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తన అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు విఘాతం కలిగిస్తున్న పవన్​పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్​ను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.

complaint-on-pawankalyan-in-anatapuram
'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు'

By

Published : Dec 6, 2019, 3:23 PM IST

'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు'

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details