ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీజేఐను కలిసిన పరిటాల సునీత, శ్రీరామ్ - Paritala Shriram meets CJI Justice NV Ramana

సీజేఐ.. జస్టిస్ ఎన్వీ రమణను మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కలిశారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణకు పరిటాల సునీత శుభాకాంక్షలు తెలిపారు.

Paritala Sunita and Shriram
పరిటాల సునీత, శ్రీరామ్

By

Published : Jun 17, 2021, 12:54 PM IST

హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్‌ భవన్‌లో బస చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్... మర్యాద పూర్వకంగా కలిశారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details