అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. శ్రీవారి ఆభరణాలను దుండగులు దొంగిలించారు. ఆలయంలోని 3 హుండీల్లోని నగదును తీసుకొని వాటిని పక్కనే పొలాల్లో వదిలేశారు. ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండటంతో... ఆలయాధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎంత మేర చోరీ జరిగిందో... స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ - chori in temple kalyanadurgam
కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో... 3 హుండీల్లోని నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
![కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5475118-1019-5475118-1577169022159.jpg)
కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ
కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ