ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోటళ్లు, బేకరీలలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు

ఆహర భద్రత అధికారులు అనంతపురంలోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మిక్స్​డ్​ మసాలాలతో కూడిన చికెన్ పీస్​లను వంటలకు వాడుతున్నట్లు గుర్తించారు. సంబంధిత వంటకాల శ్యాంపుల్స్ తీసుకుని తనిఖీల నిమిత్తం ల్యాబ్​కు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతపురంలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు
అనంతపురంలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు

By

Published : Mar 17, 2020, 9:36 PM IST

అనంతపురంలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు

అనంతపురంలో అహార భద్రత అధికారులు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బేకరీలు, ఫాస్ట్​ఫుడ్​ సెంటర్, హోటళ్లలో ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్​స్పెక్టర్ కరీముల్లా తనిఖీలు చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మిక్స్​డ్ మసాలాలతో కూడిన చికెన్ పీస్​లను వంటలకు వాడుతున్నట్లు గుర్తించారు. బార్ అండ్ రెస్టారెంట్ హోటల్స్​లో మూడు నాలుగు రోజులు నిల్వ ఉన్న చికెన్​ను అధికారుల సమక్షంలో పడేశారు. ఇలాంటివి పునరావృతం కావద్దని హోటల్ యజమానులకు ఆదేశించారు.

ఇదీ చూడండి:నీటి కోసం రైతన్నల వాగ్వాదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details