ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడి

బుక్కరాయసముద్రం, అమ్మవారిపేట గ్రామ పరిసరాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు.

By

Published : Jul 14, 2020, 12:41 AM IST

cheap liquor caught in bukkarayasamudram ammavari peta
నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు

అనంతపురం జిల్లా బుక్కరాయ సమద్రం అమ్మవారిపేట గ్రామ పరిసరాల్లో నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 350 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెల్లం ఊటలను పారబోశారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details