అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని రాచప్పకుంట వీధిలో బుధవారం కురిసిన వర్షానికి ఓ మిద్దె కుప్పకూలింది. ఇళ్లు శిథిలావస్థకు చేరడం వల్ల ఇటీవలే ఆ ఇంటి యజమాని షాపుద్దీన్ ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అన్నారు.
వర్షానికి కుప్పకూలిన మిద్దె... తప్పిన ప్రమాదం - kalyanadurgam latest rain news
వర్షానికి మిద్దె కుప్పకూలిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటిని ఖాళీ చెయ్యడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
![వర్షానికి కుప్పకూలిన మిద్దె... తప్పిన ప్రమాదం building collapsed in kalyanadurgam town and no loss to anyone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7759683-736-7759683-1593102099878.jpg)
కూలిన మిద్దె... తప్పిన ప్రమాదం