ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు దుర్మరణం

అనంతపురం జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు శంకర్​గల్లు గ్రామానికి చెందిన అన్నాచెల్లెలుగా గుర్తించారు. స్థానికులు వారిని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొని మృతులను చూసి బోరున విలపించారు.

By

Published : Jan 2, 2020, 11:54 PM IST

వాహన ప్రమాదంలో అన్నాచెల్లెలు దుర్మరణం
వాహన ప్రమాదంలో అన్నాచెల్లెలు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు దుర్మరణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details