ETV Bharat / state
జిల్లా పరిషత్ కార్యాలయంలో భోగిమంటలు - anatapur district joint collector
అనంతపురం జిల్లాలో అధికారులు భోగిమంటలతో పండుగను ప్రారంభించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో భోగిమంటలు ఏర్పాటు చేశారు. దీనిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పండుగను ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో సిరిధాన్యాలతో జరుపుకోవాలని.. ఢిల్లీ రావు కోరారు. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటితరానికి తెలపడానికి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు.
![]()
![జిల్లా పరిషత్ కార్యాలయంలో భోగిమంటలు anatapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5691083-654-5691083-1578885934856.jpg)
జిల్లా పరిషత్ కార్యాలయంలో భొగిమంటలు
By
Published : Jan 13, 2020, 9:12 AM IST
| Updated : Jan 13, 2020, 12:26 PM IST
జిల్లా పరిషత్ కార్యాలయంలో భొగిమంటలు ఇదీ చూడండి:
Last Updated : Jan 13, 2020, 12:26 PM IST