ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 29, 2019, 6:55 AM IST

ETV Bharat / state

విద్యారంగ అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారు: బాలకృష్ణ

విద్యార్థినులకు నందమూరి బాలకృష్ణ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

విద్యార్థినులతో బాలయ్య

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జేవీఎస్ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి... పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఆయన బహుమతులు అందజేశారు. విద్యా రంగం అభివృద్ధికి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని... గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు

విద్యారంగ అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారు: బాలకృష్ణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details