ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో, బైక్ ఢీ...పారిశుద్ధ్య కార్మికుడు మృతి - ఆటో, బైక్ ఢీ...పారిశుద్ధ్య కార్మికుడు మృతి

ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఆటో, బైక్ ఢీ...పారిశుద్ధ్య కార్మికుడు మృతి
ఆటో, బైక్ ఢీ...పారిశుద్ధ్య కార్మికుడు మృతి

By

Published : Apr 13, 2020, 4:49 PM IST

అనంతపురం పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి రోడ్డు సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సోములదొడ్డి గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మకుడు రవి విధులకు హాజరయ్యేందుకు నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details