ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు ఆవశ్యకతపై ఈనాడు - ఈటీవీ అధ్వర్యంలో అవగాహన

ఈనాడు - ఈటీవి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగం, ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

ఓటు హక్కు వినియోగంపై అవగాహన

By

Published : Apr 2, 2019, 9:28 PM IST

ఓటు హక్కు వినియోగంపై అవగాహన
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగంపై ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలోఅవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నరేష్ కుమార్ ఓటు విశిష్టత వివరించారు.మానవహారం, ప్రతిజ్ఞ చేయించారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details