ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న కాసేపటికే.. అంగన్వాడి కార్యకర్తకు అస్వస్థత - ధర్మవరంలో కరోనా వ్యాక్సిన్ తో కిందపడిన గురైన అంగన్వాడి కార్యకర్త

కరోనా నివారణ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ అంగన్వాడి కార్యకర్త అస్వస్థతకు గురయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ ఘటన జరిగింది.

Anganwadi worker
ధర్మవరంలో కరోనా వ్యాక్సిన్ తో అస్వస్థతకు గురైన అంగన్వాడి కార్యకర్త

By

Published : Jan 24, 2021, 7:51 AM IST

కరోనా నివారణ వ్యాక్సిన్ వేయించుకున్న ఉమాదేవి అనే అంగన్వాడి కార్యకర్త అస్వస్థతకు గురయ్యారు. ధర్మవరం మండలం పోతుకుంట అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న ఆమె... అక్కడి ఐసీడీఎస్ కార్యాలయంలో వ్యాక్సిన్ వేయించుకుంది.

కాసేపటికి కళ్లు తిరిగి పడిపోయింది. వైద్యుడు చెన్నారెడ్డి బృందం ఆమెను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ఉమాదేవి పరిస్థితి నిలకడగా ఉండగా.. చికిత్స కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details