ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లంచాలు ఇచ్చేందుకే మా జీతాలు అయిపోతున్నాయ్' - latest anganwasi worker dharna in kalyandurgam

తమకు  వచ్చే జీతం ఉపఖజానా కార్యాలయంలో లంచాలు ఇవ్వడానికే సరిపోతుందని అంగన్వాడి వర్కర్లు  కళ్యాణదుర్గం ఆర్టీవో కార్యాలయంలో ధర్నా చేశారు. తెల్ల రేషన్ కార్టు తొలగించవద్దంటూ నినదించారు.

anganwadi woreker dharna in anantapur dst
ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు

By

Published : Dec 2, 2019, 11:36 PM IST

అనంతపుర ం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేశారు. తమకు తెల్ల రేషన్ కార్డు తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు బిల్లుల కోసం ఉప ఖజనా కార్యాలయంలో లంచాలు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్త ంచేశారు. ఈ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details