ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బాధితుల సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలు చూపాలి'

By

Published : Nov 16, 2020, 10:06 PM IST

అనంతపురం జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ఫిర్యాదుల కార్యక్రమానికి ఇవాళ 91కేసులొచ్చాయి. బాధితుల సమస్యకు చట్టపరమైన పరిష్కారాలు చూపాలని ఎస్పీ సత్యయేసుబాబు, సిబ్బందిని ఆదేశించారు.

We need to show legal solutions to the problem
చట్టపరమైన పరిష్కారాలు చూపాలి

కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఫిర్యాదులను స్వీకరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు సిబ్బందికి సూచించారు. నేడు 91 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. బాధితుల సమస్యకు చట్టపరమైన పరిష్కారాలు చూపాలన్నారు.

ఓ యువకుడు వేధింపుల నుంచి కాపాడాలని యువతి చేసిన ఫిర్యాదును ఆయన, దిశ పోలీసులకు అప్పగించారు. వేధింపు చర్యలపై కఠనంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులందరితో నేరుగా మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details