ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో పేదలకు ఇచ్చే స్థలాలను పరిశీలించిన జేసీ - anantapur dst taja news

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. పెండింగ్​లో ఉన్న పనులన్నింటినీ త్వరిగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

anantapur dst joint collector visits govt lands to give for poor people
anantapur dst joint collector visits govt lands to give for poor people

By

Published : Jun 30, 2020, 8:03 PM IST

నవరత్నాల ద్వారా పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్​కుమార్ పరిశీలించారు. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో, కుడేరు మండలంలోని కమ్మురులో జేసీ పర్యటించారు. ఎక్స్ టెన్షన్ చేసిన లే అవుట్​లో పనులు చేపట్టాలని, అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేసే విషయంలో పెండిగ్​లో ఉన్న పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details