అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం ఎదుట తెదేపా, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. పంట నష్టానికి సంబంధించి, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులందరికీ వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లకు సంబంధించిన బీమాను పంట నష్టపోయిన వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు.
'రైతు ఖాతాల్లో పంట బీమా జమ చేయాలి' - పంట నష్టానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం వార్తలు
శింగనమల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం ఎదుట తెదేపా, సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. పంట నష్టానికి సంబంధించి, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులందరికీ వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
!['రైతు ఖాతాల్లో పంట బీమా జమ చేయాలి' All party dharna for Crop insurance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9968160-752-9968160-1608636279261.jpg)
ఇన్సూరెన్స్ ప్రీమియం
ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలతో రైతులకు తీవ్ర ఆవేదన మిగిలిందని తెలిపారు. అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని వాపోయారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేనిపక్షంలో పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'సచివాలయం మా గ్రామంలోనే ఏర్పాటు చేయాలి'