ఒకరి మృతి ..10 మందికి తీవ్రగాయాలు
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి,10 మందికి తీవ్రగాయాలు - accident
అనంతపురం జిల్లా కనుకూరు వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులంతా మహిళ సంఘం సభ్యులు.
![ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి,10 మందికి తీవ్రగాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4199671-626-4199671-1566396375178.jpg)
.10 మందికి తీవ్రగాయాలు
ఇవీ చదవండి...దుకాణంపై ట్రక్కు బోల్తా- ఏడుగురు దుర్మరణం