ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచ్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి క్రాస్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఫకృద్దిన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని...కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.