ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడు మృతి - man died due to electric shock and fell down in ananthapur district

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన తిరుమల దేవరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

a man died due to current shock and fell down from current pole in ananthapur district
విద్యుదాఘాతంతో కరెంట్​ స్తంభం నుంచి కిందపడి యువకుడు మృతి

By

Published : Jun 28, 2020, 6:34 AM IST

విద్యుత్​ స్తంభంపైకి ఎక్కిన యువకుడు... విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తిరుమల దేవరపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల విజ్ఞప్తి మేరకు రామిరెడ్డి అనే యువకుడు మరమ్మతు కోసం విద్యుత్​ స్తంభం ఎక్కాడు. షాక్​ కొట్టి పైనుంచి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details