ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 13, 2020, 1:47 PM IST

ETV Bharat / state

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా యు.బసవనపల్లిలో జరిగింది.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

అనంతపురం జిల్లా పరిగి మండలం యు.బసవనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు వద్ద ఉన్న చెట్టుకు నగేష్​ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పరిగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:విషాదం.. యంత్రంలో పడి బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details