ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం - Police case

అనంతపురం జిల్లా ధర్మవరంలో 7 ఏళ్ల బాలికపై బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు.

Breaking News

By

Published : May 13, 2020, 10:30 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో 7ఏళ్ల బాలికపై... ఆమె ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్న బాబాఫక్రుద్దీన్ అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. దాడిలో ఫక్రుద్దీన్​కు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details