ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపల్లి మండలంలో పిడుగుపడి లారీ డ్రైవర్ మృతి - చెన్నే కొత్తపల్లి తాజా వార్తలు

ప్రమాదవశాత్తు పిడుగు పడటంతో ఓ లారీ డ్రైవర్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలంలో జరిగింది.

A lorry driver was killed  with thunder in Kothapalli zone
కొత్తపల్లి మండలంలో పిడుగుపడి లారీ డ్రైవర్ మృతి

By

Published : Oct 23, 2020, 6:38 PM IST

అనంతపురం జిల్లా కొత్తపల్లి మండలంలో పిడుగుపడి ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. కేంద్రం సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై లారీ ఆపి సరకు తడవకుండా పరదా కడుతుండగా.. డ్రైవర్ అరిచామి(53)పై పిడుగుపడింది. ఆగ్రా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చెన్నేకొత్తపల్లి పోలీసులు..సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details