అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 45 గోవా మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.33,500 ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అతణ్ని రిమాండ్కు తరలించారు.
ఎర్రగుంట్లలో 45 గోవా మద్యం బాటిళ్ల పట్టివేత - ఆక్రమమద్యం పట్టివేత అనంతపురం
అనంతపురం జిల్లాలో పోలీసులు మద్యం అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 45 గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
45 గోవా మద్యం బాటిళ్ల పట్టివేత