అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన రైతు హనుమంతరాయప్ప గొర్రెలను పొలం నుంచి ఇంటికి తోలుకొని వెళ్తుండగా.. గొర్రెల మందపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ప్రమాదంలో 24 గొర్రెలు మృతి చెందాయి. రూ.2.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ తీగలకు 24 గొర్రెలు బలి...రూ.2.5లక్షల నష్టం - Ananthapuram district news
విద్యుత్ తీగలు తెగి పడి...24 గొర్రెలు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలం నల్లూరు గ్రామంలో జరిగింది. రూ. 2.5లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు హనుమంతరాయప్ప తెలిపారు.
![విద్యుత్ తీగలకు 24 గొర్రెలు బలి...రూ.2.5లక్షల నష్టం 24 sheep died due to electric shock](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:53:58:1619763838-ap-atp-56-30-vidyut-24sheeps-dead-photo-ap10099-30042021075430-3004f-1619749470-858.jpg)
24 sheep died due to electric shock