ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిక్కుల శాంతి ర్యాలీ - protests

జమ్ము కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ కూడలి వద్ద గురునానక్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.

విజయవాడ బెంజ్ సర్కిల్ లో

By

Published : Feb 17, 2019, 11:20 AM IST

పుల్వామా ఘటనపై విజయవాడలో సిక్కుల నిరసన
వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలు, శిక్కు మతస్థుల ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదం నశించాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ర్యాలీలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఉగ్ర దాడులకు కేంద్రం దీటుగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

ఇవికూడా చదవండి

ABOUT THE AUTHOR

...view details