Roja Dimsa Dance: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటించారు. లంబసింగి వద్ద మూడు కోట్లతో నిర్మిస్తున్న హరిత రిజల్ట్స్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ చైర్పర్సన్ సుభద్రతో కలిసి డ్యాన్స్ చేశారు. ఏజెన్సీ సంప్రదాయమైన దింసా నృత్యానికి అనుకూలంగా స్టెప్పులు వేస్తూ చూపరులను కనువిందు చేశారు.
ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటన..గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం - Agency traditional Dimsa dance
Roja Dimsa Dance: అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి వద్ద రూ.మూడు కోట్లతో నిర్మిస్తున్న హరిత రిసార్ట్స్ను మంత్రి రోజా ప్రారంభించారు. జిల్లా ఏజెన్సీ ఏరియాలో పర్యటించిన ఆమె.. ఏజెన్సీ సంప్రదాయమైన ధింసా నృత్యానికి అనుకూలంగా స్టెప్పులు వేస్తూ చూపరులను కనువిందు చేశారు.
![ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటన..గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం Roja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17240137-158-17240137-1671350788693.jpg)
రోజా
ధింసా నృత్యానికి స్టెప్పులేసిన రోజా
ప్రస్తుతానికి హరిత రిసార్ట్స్ 60% మాత్రమే పనులు అయ్యాయి. మిగిలిన పనులు జరగాల్సి ఉంది. మారుమూల అల్లూరి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నందున.. తమ సంస్థ తరఫున హరిత రిసార్ట్స్ నిర్మాణం పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 18, 2022, 2:14 PM IST