ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2019, 11:44 PM IST

ETV Bharat / sitara

'నా పేరు రాగా'

2019 లోక్​సభ ఎన్నికలకు ముందు సినిమాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భాగంగానే యాక్సిడెంటల్​ ప్రైమ్​ మినిస్టర్​, ప్రధాని నరేంద్ర మోదీ వంటి చిత్రాల సరసన 'నా పేరు రాగా' సైతం చేరనుంది.

రాహుల్​ గాంధీ బయోపిక్​

2019 లోక్​సభ ఎన్నికలకు ముందు సినిమాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్సిడెంటల్​ ప్రైమ్​ మినిస్టర్​, ప్రధాని నరేంద్ర మోదీ వంటి చిత్రాలు ఓట్లు రాబట్టుకోవటానికి, నేతలపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునేందుకు ఉపయోగపడుతున్నాయి.ఈ బయోపిక్​లలో రాజకీయ నాయకులు పడిన బాధలు, కష్టాలను వివరిస్తున్నారు. ఫలితంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 'నాపేరు రాగా' సైతం ఈ కోవకు చెందినదే. రాహుల్​ చిన్నతనం నుంచి నేతగా ఎదిగే వరకు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

దీనికి సంబంధించిన టీజర్​ విడుదలైంది. ఇది నాలుగు నిముషాల నిడివిలో రూపొందించారు. ఈ చిత్రానికి రూపేష్​ పాల్​ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో 'సీక్రెట్​ డైరీ ఆఫ్​ మోనాలిసా సెయింట్','కామసూత్ర 3డీ' చిత్రాలు తెరకెక్కించారు.

యాక్సిడెంటల్​ ప్రైమ్​ మినిస్టర్:

ప్రధాని నరేంద్ర మోదీ:

ABOUT THE AUTHOR

...view details