ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా నాగాయలంకలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అనుమానcస్పద స్థితిలో మహిళ మృతి
అనుమానcస్పద స్థితిలో మహిళ మృతి

By

Published : May 15, 2020, 2:26 PM IST

కృష్ణా జిల్లా నాగాయలంకలో విషాదం చోటుచేసుకుంది. నాగాయలంక పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న గోరిపర్తి జగ్గ​య్య అనే కానిస్టేబుల్ భార్య సుధారాణి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details