కర్నూలు జిల్లా ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న క్రికెట్ బూకీని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షల 92 వేల నగదు, సెల్ఫోన్లు , ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో..
కర్నూలు జిల్లా ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న క్రికెట్ బూకీని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షల 92 వేల నగదు, సెల్ఫోన్లు , ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో..
ఐపీఎల్ సందర్భంగా ఆన్లైన్లో పందేలకు దిగుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు చేశామని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆన్లైన్లో బెట్టింగ్కి పాల్పడుతున్న షబ్బీర్ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితుడు షబ్బీర్కు సహకారం అందిస్తున్న మరో వ్యక్తి కలందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ స్పష్టం చేశారు.