ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాల దుకాణంలో చోరీ.. సీసీ టీవీల్లో రికార్డు..!

పాల దుకాణంలో చోరీ చేసి నగదును ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. తెల్లవారుజామున దొంగతనం చేసిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పరిధిలోని రంగానగర్​లో ఘటన జరిగింది.

By

Published : Dec 10, 2020, 8:34 PM IST

Published : Dec 10, 2020, 8:34 PM IST

పాల దుకాణంలో చోరీ.. సీసీ టీవీల్లో రికార్డు!
పాల దుకాణంలో చోరీ.. సీసీ టీవీల్లో రికార్డు!

పాలదుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్​ జిల్లా జీడీమెట్ల పరిధిలోని రంగానగర్​లో చోటుచేసుకుంది. దుకాణంలోని రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లాడు. తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. చోరీ దృశ్యాలు సీసీటీవీల్లో నిక్షిప్తం కావడంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాల దుకాణంలో చోరీ.. సీసీ టీవీల్లో రికార్డు!

ఇదీ చూడండి:'ఖాళీ సమయాల్లో ఆ ఇన్నింగ్స్​ హైలైట్స్​ చూస్తా'

ABOUT THE AUTHOR

...view details