తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 36 బ్యాగుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. ముందస్తు సమాచారంతో సీఐ రవికుమార్ ఆధ్వర్యంలోమారేడుమిల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.1.48 లక్షల విలువైన గంజాయిని ఎస్ఐ రామకృష్ణ పట్టుకున్నారని బిందు పేర్కొన్నారు.
అటు తరలిస్తున్నారని గమనించాం..