ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పెట్రోల్ దాడి బాధితురాలి మృతి

తెలంగాణలోని వరంగల్ నగరంలో.. పెట్రోల్​ దాడి ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవళి మృతి చెందింది. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.

By

Published : Mar 4, 2019, 8:21 PM IST

పెట్రోల్ దాడి బాధితురాలి మృతి

తెలంగాణలోని వరంగల్​ నగరంలో...ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలైన రవళి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది.సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో బాధితురాలు వారం రోజులుగాచికిత్స పొందింది. వరంగల్‌ అర్బన్​ జిల్లా హన్మకొండలో గత నెల 27న రవళిపై పెట్రోల్ పోసినిప్పంటించాడు సహచర విద్యార్థి అన్వేష్. ఆమెను ప్రాణాలతో కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేకపోయాయి.

ABOUT THE AUTHOR

...view details