తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన శివకృష్ణ.. 9వ తరగతి చదివే ఓ బాలికను పరిచయం చేసుకుని.. ఆమె చిత్రాలను మార్పింగ్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడుతానంటూ వేధించడం మొదలుపెట్టాడు.
ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్..నలుగురు అరెస్ట్ - Bhadradri District Crime News
ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బులు దండుకుంటున్న నలుగురు వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
four-arrested
ఆమె నుంచి డబ్బు, బంగారం తీసుకున్నాడు. తాజాగా మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి.. వాటిని వసూలు చేసుకునేందుకు స్నేహితులతో రాగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి.. వారి నుంచి ఓ కారు, బంగారు ఆభరణాలను, సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.