ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి హత్య కేసులో మరొకరు ప్రాణాలొదిలారు. తహసీల్దార్​ డ్రైవర్ గురునాథం ఇవాళ హైదరాబాద్ లోని డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 80 శాతం కాలిన గాయాలతో నిన్న గురునాథం ఆస్పత్రిలో చేరారు. అటెండర్ చంద్రయ్య చికిత్స పొందుతున్నారు.

By

Published : Nov 5, 2019, 2:34 PM IST

Published : Nov 5, 2019, 2:34 PM IST

driver gurunatham

ABOUT THE AUTHOR

...view details