ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఆటో లారీ ఢీ.. ప్రమాదంలో ఒకరు మృతి

అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో శుక్రవారం రాత్రి ఆటో, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

By

Published : Apr 6, 2019, 1:12 PM IST

ఆటో లారీ ఢీ, ఒకరు మృతి

ఆటో లారీ ఢీ, ఒకరు మృతి

అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో... అకోలా - బళ్లారి జాతీయ రహదారిపై ఆటో, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో..ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గడేకల్లుకు చెందిన బాబీగా గుర్తించారు. లారీ డ్రైవరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details