ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

బ్లేడుతో యువకుడిపై దాడి.. కేసు నమోదు - a man injured in blades attack in east godavari

గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని బ్లేడుతో గాయపరిచారు. ఈ ఘటన తూర్పుగోదావరిలోని లింగవరంలో జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బ్లేడుతో యువకుడిపై దాడి.. కేసు నమోదు
బ్లేడుతో యువకుడిపై దాడి.. కేసు నమోదు

By

Published : Nov 29, 2019, 12:06 PM IST

బ్లేడుతో యువకునిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

తూర్పు గోదావరి జిల్లా లింగవరం కాలనీలో ఓ యువకుడిపై దాడి జరిగింది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన దుర్గా ప్రసాద్​ అనే యువకునిపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడుతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అతనిపై ఎవరు ఎందుకు దాడి చేశారో అనేది తమకు తెలియదని దుర్గాప్రసాద్​ కుటుంబ సభ్యులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details