తెలంగాణ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో పెట్రోల్ దాడికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. బాకీ అడిగినందుకు సోమవారం ఓ పశువుల వ్యాపారి మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో విషమ స్థితిలో ఉన్న మహిళను...హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మెదక్ జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన మహిళ మృతి - petrol attack victim died in medak
తెలంగాణ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో పెట్రోల్ దాడికి గురైన మహిళ చికిత్స పొందుతూ మరణించింది. బాకీ అడిగినందుకు సోమవారం ఓ పశువుల వ్యాపారి మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

మెదక్ జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన మహిళ మృతి
చికిత్స పొందుతున్న బాధిత మహిళ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు...కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి :మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు